close
Choose your channels

విక్రమ్ కు ముహుర్తం కుదిరింది....

Wednesday, December 30, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చియాన్ విక్ర‌మ్ హీరోగా మ‌ర్మ మ‌ణిద‌న్` అనే సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ముందు న‌య‌న‌తార‌, నిత్యామీన‌న్‌లు హీరోయిన్స్‌గా న‌టిస్తార‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. ఈ చిత్రంలో న‌య‌న‌తార స్థానంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యామీన‌న్ స్థానంలో బిందుమాధ‌వి న‌టించ‌నుంద‌ట‌. ఈ చిత్రాన్ని ఆనంద్ శంక‌ర్ డైరెక్ట్ చేయ‌నున్నాడు. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రం జనవరి 10 నుండి చిత్రీకరణను స్టార్ చేయనుందట. శంకర్ ఐ, తర్వాత పత్తు ఎన్రత్తు కుల్ల సినిమా కూడా సక్సెస్ కాకపోవడం విక్రమ్ కు గుబులుగా ఉందట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.