ఆది పినిశెట్టి కొత్త చిత్రం...

  • IndiaGlitz, [Thursday,March 21 2019]

హీరోగానే కాదు.. న‌టుడిగా కూడా త‌న‌కంటూ ఓ ప్ర‌తేక స్థానాన్ని సంపాదించుకున్న ఆది పినిశెట్టి . హీరోగా కంటే క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గానే విల‌క్ష‌ణంగా న‌టించ‌డానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంద‌ని ఆది పినిశెట్టి ఓ సంద‌ర్భంలో చెప్పారు. అన్న‌ట్లుగానే న‌టుడిగా, ఆర్టిస్ట్‌గా వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటున్నారు ఆది పినిశెట్టి.

ఈయ‌న క‌థానాయ‌కుడిగా ఓ సినిమా ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్‌ను మ‌నోజ్ దామోద‌ర‌న్ అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌నున్నాడు. కాగా.. ఇందులో హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ఆర్‌.ఎఫ్‌.సి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి 'పార్ట్‌న‌ర్‌' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌కు వెళ్ల‌నుంది.

More News

శ్రీవిష్ణు 'బ్రోచేవారెవ‌రురా' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో మెప్పిస్తూ హీరోగా త‌నకంటూ ప్ర‌త్యేక‌త‌ను క్రియేట్ చేసుకున్న శ్రీవిష్ణు

స‌న్నిలియోన్ రాజ‌కీయాలు...

శృంగార తార స‌న్నీలియోన్ ఇప్పుడు సినిమాల‌తో బిజీ బిజీగా ఉంది. త‌మిళంలో ఇప్ప‌టికే వీర‌మాదేవి అనే జాన‌ప‌ద చిత్రంలో న‌టిస్తుంది.

సైలెంట్‌గా.. వెంకీ కుమార్తె పెళ్లి

టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర హీరో విక్ట‌రీ వెంక‌టేష్ కుమార్తె  ఆశ్రిత‌కు, హైద‌రాబాద్ రేస్ క్ల‌బ్ సురేంద‌ర్‌రెడ్డి వార‌సుడు వినాయ‌క్ రెడ్డికి మార్చి 24న వివాహం జ‌ర‌గ‌నుంది.

'ఇండియ‌న్ 2' ఆగిపోవ‌డానికి కార‌ణ‌మ‌దేనా?

త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ అంటే భారీ త‌నం, హై టెక్నిక‌ల్ వేల్యూస్ ఉన్న చిత్రాలే గుర్తుకు వ‌స్తాయి. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `2.0`

ఏప్రిల్ మూడో వారంలో దిక్సూచి పాటలు

దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా అయన స్వీయ దర్శకత్వం లో రాబోతున్న చిత్రం 'దిక్సూచి'.. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని బేబి సనిక సాయి శ్రీ రాచూరి