కరోనా లిస్టులో కొత్తగా మరో మూడు లక్షణాలు

  • IndiaGlitz, [Sunday,June 28 2020]

కరోనా కేసులతో పాటు లక్షణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనా లక్షణాల లిస్టులో అమెరికా హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మరో మూడు లక్షణాలను చేర్చింది. మొదట జలుబు, జ్వరం, గొంతునొప్పి, ఒంటి నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, అలసట, శ్వాస తీసుకోలేకపోవడం తదితర ఇబ్బందులను కరోనా లక్షణాలుగా వైద్యులు పేర్కొన్నారు. తరువాత ఆకలి మందగించడం, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలను కరోనా జాబితాలో చేర్చారు.

ప్రస్తుతం వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం వంటి లక్షణాలను కూడా కరోనా లిస్టులో అమెరికా హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేర్చింది. ఈ లక్షణాలన్నీ కరోనా సోకిన 2 నుంచి 14 రోజుల లోపు బయటపడతాయని అమెరికా హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. ఈ లక్షణాలు ఏవీ ఉన్నా కూడా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపింది.

More News

వసుధ ఫౌండేషన్ సౌజన్యంతో 'మనం సైతం' భారీ వితరణ!!

'ఆపన్నుల పాలిట అభయ హస్తం'గా మారిన కాదంబరి సారధ్యంలోని 'మనం సైతం'

ఏపీలో నేడు 800 దాటిన కరోనా కేసులు

ఏపీలో నేడు కరోనా పాజిటివ్ కేసులు 800 దాటాయి. గడిచిన 24 గంటల్లో 25వేల 778 నమూనాలను పరిశీలించగా..

జగన్‌ను కాపాడేందుకు రఘురామ కృష్ణంరాజు వచ్చాడంటూ వర్మ సంచలన ట్వీట్

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’తో

పని పాట లేని లోకేష్ పబ్జీ ఆడుకొంటున్నాడు: రోజా

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మరోసారి వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహాత్ముని ఫోటో సబబే.. కానీ మిగిలిన నేతలెక్కడ?: నాగబాబు

భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చి మహామహులు ఎందరో ఉన్నారని... వారందరినీ ప్రజలు మరచిపోతున్నారని ముఖ్యంగా పిల్లలకు తెలియటం లేదని మెగా బ్రదర్ నాగబాబు