స్నేహితుడిని కలవడానికి వెళ్తే కొన్ని గంటల్లోనే రూ.కోటి లాటరీ..

  • IndiaGlitz, [Wednesday,February 10 2021]

ఫేస్‌బుక్ స్నేహానికి అత్యంత విలువ ఇచ్చాడు. కర్ణాటక నుంచి కేరళకు ఫేస్‌బుక్ స్నేహితుడిని కలిసేందుకు వెళ్లాడు. సరదాగా స్నేహితుడు కోరడంతో 100 రూపాయలు పెట్టి లాటరీ కొన్నాడు. అదృష్టం కలిసొచ్చింది. కొన్ని గంటల్లోనే కోటి రూపాయ లాటరీ తగిలింది. అంతే అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నిజమా.. కలా? అనేది కూడా నమ్మశక్యం కానంత ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాడు. సరదాగా స్నేహితుడిని కలవడానికి వెళ్లి కోటీశ్వరుడిగా తిరిగొచ్చాడు.

కర్ణాటక రాష్ట్రంలోని మండ్యకు చెందిన సోహన్ బలరాం అనే వ్యక్తి తన ఫేస్‌బుక్ మిత్రుడిని కలిసేందుకు శనివారం కేరళకు వెళ్లాడు. అయితే కేరళ నుంచి తిరిగి వచ్చేటప్పుడు సోహన్ స్నేహితుడు అతడిని లారీ టికెట్ కొనగోలు చేయాలని బలవంతం చేశారు. స్నేహితుడి మాటను కాదనలేక సోహన్ పుత్తనథని నగరంలోని ఓ దుకాణంలో భాగ్యధార లాటరీని 100 రూపాయలు పెట్టి కొనుగోలు చేశాడు. అంతే కొద్ది గంటల్లోనే కోటి రూపాయల లాటరీ సోహన్‌ను వరించింది. దీంతో సోహన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

More News

దిశ కేసులో కీలక మలుపు.. తమను బెదిరిస్తున్నారంటూ..

దిశ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హైకోర్టులో ఉన్న కేసును వెనక్కి తీసుకోవాలని పలువురు ప్రలోభ పెడుతున్నారంటూ..

ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)'లో ఫాద‌ర్‌-స‌న్ రిలేష‌న్‌షిప్ ఆడియెన్స్‌ను బాగా ఆక‌ట్టుకుంటుంది - హీరో రామ్ కార్తీక్‌

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ (దాము) నిర్మించిన 'ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)' చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న,

షర్మిల రాజకీయ పార్టీ.. జగన్‌కు పెద్ద దెబ్బే..

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత సీఎం జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో నూతన పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

‘నాట్యం’ టీజర్: నాట్యం అంటే ఒక కథను అందంగా చెప్పడం

ప్ర‌ముఖ కూచిపూడి నృత్య‌కారిణి సంధ్య‌రాజు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం `నాట్యం`. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో

ఆ విషయం నేనెప్పుడూ ఊహించలేదు.. కన్నీళ్లొచ్చాయి: కృతి శెట్టి

హీరోయిన్‌గా తొలిసారిగా ‘ఉప్పెన’ సినిమా ద్వారా కృతిశెట్టి వెండితెరకు పరిచయం కాబోతోంది. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది.