ఈగో క్లాష్‌

  • IndiaGlitz, [Wednesday,May 08 2019]

బాలీవుడ్ గ్రీక్ హీరో హృతిక్ రోష‌న్‌, కంగ‌నా ర‌నౌత్ మ‌ధ్య రిలేష‌న్ పాడై చాలా కాల‌మైంది. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం, కేసులు పెట్టుకోవ‌డం వంటి ప‌నులు చాలానే చేసుకున్నారు. కంగ‌నా ఓ అడుగు ముందుకేసి ఏకంగా మీడియా ముందు హృతిక్‌ని స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా ఏకీ పారేస్తుంది. ఇప్పుడు కంగనా సినిమాల రూపంలో కూడా త‌న కోపాని తీర్చుకోవాల‌నుకుంటుందా? అంటే ప‌రిస్థితి చూస్తే అలాగే ఉందని సినీ వ‌ర్గాలు అంటున్నాయి.

ఎందుకంటే .. కంగ‌నా ర‌నౌత్ సినిమా 'మెంట‌ల్ హై క్యా?' సినిమా విడుద‌ల‌ను హృతిక్ చిత్రం 'సూప‌ర్ 30'కి పోటీగా రిలీజ్ అవుతుండ‌టమే అందుకు కార‌ణం. హృతిక్‌రోష‌న్ 'సూప‌ర్ 30' సినిమా జూలై 26న విడుద‌ల కానుంది. అదే రోజున కంగ‌నా త‌న సినిమా 'మెంట‌ల్ హై క్యా?' ని రిలీజ్ చేయనుంది. ఈ రెండు సినిమాల జోన‌ర్స్ వేరు. వీటి మ‌ధ్య పోటీ లేకున్నా సినీ వ‌ర్గాల మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఈగో క్లాష్ అని చెప్పుకుంటున్నారు.

More News

మూవీ టికెట్ రేట్లు పెంచలేదు.. తలసాని క్లారిటీ

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'మహర్షి' సినిమా మే-09న థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. అయితే మహర్షి సినిమాకు గాను రెండు వారాల పాటు టికెట్ల పెంచిందని..

వైఎస్ కలలు కన్న పోలవరం జగన్‌తో పూర్తి!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలలు కన్న పోలవరం ప్రాజెక్టును ఆయన కుమారుడు, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణిత సమయంలోనే పూర్తి చేస్తారని సీనియర్‌ నేత

ఉండవల్లి రీ ఎంట్రీ.. మంత్రి పదవి ఫిక్స్!

మాజీ ఎంపీ, రాజకీయ ఉద్ధండుడు ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారా..? వైసీపీలో చేరాలనుకుంటున్నారా..? వైసీపీ నుంచి బంపర్ ఆఫర్ వచ్చిందా..?

పాల్ వార్నింగ్‌కు కేటీఆర్ రియాక్ట్ అవుతారా..!?

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్‌ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఆయన రేంజ్‌ ఎలా ఉన్నదో చాలా వరకు తెలియదు కానీ ఇప్పుడు ఆయన రేంజ్‌ ఏంటో

మహేశ్ బాబు ఎఫెక్ట్.. భారీగా పెరిగిన మూవీ టికెట్ ధరలు

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజాహెగ్దే జంటగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'మహర్షి'. మే-09న మహర్షి అభిమానుల ముందుకు రాబోతున్నాడు. అయితే 'మహర్షి'