'RRR'కు నైజాంలో భారీ రేటు

  • IndiaGlitz, [Tuesday,June 18 2019]

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ న‌టిస్తోన్న చిత్రం 'RRR'. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా.. రాంచ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌నున్నారు.

ప్ర‌స్తుతం సినిమా మూడో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. వ‌చ్చే ఏడాది జూలై 30న విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుద‌ల‌కు ముందే సినిమా బిజినెస్‌పై భారీ క్రేజ్ ఏర్ప‌డింది.

నైజాం ఏరియా హ‌క్కుల‌ను చేజిక్కించుకోవ‌డానికి దిల్‌రాజు ఓ వైపు.. ఏషియ‌న్ సునీల్ ప్లాన్స్ చేస్తున్నారు. మ‌రి వీరిద్ద‌రిలో నైజాం హ‌క్కులు ఎవ‌రికి ద‌క్కుతాయేమో తెలియ‌దు. మ‌రి ఇంత మొత్తంలో 'RRR' హ‌క్కులు చెప్ప‌డానికి కార‌ణం.. బాహుబ‌లి 2 నైజాంలో 80 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింది.

More News

ఏపీ అసెంబ్లీలో ‘బోయపాటి’ ప్రస్తావన.. రోజా ఎందుకు మాట్లాడినట్లు!?

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అటు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇటు ఆయన తనయుడు నారా లోకేష్‌పై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు నోరు పారేసుకుంటున్నారు.

‘అన్న’ అలా.. ‘తమ్ముడు’ ఇలా.. కోమటి బ్రదర్స్ దారెటు!

కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారంటూ గత కొన్నిరోజులు పెద్ద ఎత్తున వార్తలు రావడంతో పాటు.. ఇటీవల రాజగోపాల్ రెడ్డి ఈ వ్యవహారంపై దాదాపు కన్ఫామ్ చేసేసిన సంగతి తెలిసిందే.

తూచ్.. అవన్నీ పుకార్లే అంటున్న సుహాసిని!

ప్రముఖ దర్శకుడు మణిరత్నం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరినట్టు సోమవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్తలు హడావుడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను ఆయనకు

వైఎస్ జగన్ గిఫ్ట్‌ను కాదనలేకపోయిన కేటీఆర్!

తెలంగాణ సీఎం కేసీఆర్ అమరావతిలో పర్యటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌ వెంట తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్, మాజీ ఎంపీ వినోద్‌ ఉన్నారు.

శ‌ర్వాకు ఆప‌రేష‌న్ పూర్తి.. 2 నెల‌ల పాటు బెడ్ రెస్ట్‌

`96` సినిమా చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండ‌గా, భుజానికి, కాలికి గాయాలైన సంగ‌తి తెలిసిందే.