హైద‌రాబాద్‌లో కింగ్ నాగార్జున 'మ‌న్మ‌థుడు 2' కొత్త షెడ్యూల్‌

  • IndiaGlitz, [Tuesday,May 21 2019]

కింగ్‌, నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'మ‌న్మ‌థుడు 2'. రీసెంట్‌గా నెల‌పాటు పోర్చుగ‌ల్‌లో లాంగ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. మ‌న్మ‌థుడు 2 ఇన్‌స్పిరేష‌న్‌తో మ‌న్మ‌థుడు 2 చిత్రాన్ని లాఫింగ్ రైడ‌ర్‌గా రూపొందిస్తున్నారు.

నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్ స‌హా న‌టీన‌టులంద‌రూ పాల్గొనగా ఈ సినిమాకు సంబంధించి పోర్చుల్ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ రీసెంట్‌గా పూర్తి చేసింది. త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లో చిత్రీక‌రించ‌నున్నారు.

రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఫ‌న్ రైడ‌ర్ తెర‌కెక్కుతోంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

More News

‘అజిత్’ చనిపోతూ ఆరుగురిని బతికించాడు!

'అజిత్' అనే యువకుడు చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోశాడు. మే-15న హైదరాబాద్‌లో అజిత్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా హైటెక్ సిటీ వద్ద వాటర్ ట్యాంక్ ఢీకొట్టింది.

మీకు ఎగ్జిట్ పోల్స్.. మాకు ఎగ్జాట్ పోల్స్‌తో సంబరాలు!

అమరావతిని భ్రమరావతి అన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ఎలా గెలుస్తారు? అని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలపై దేవినేని మాట్లాడుతూ..

బ‌న్నీతో 'రొమాంటిక్' భామ‌

అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. నాన్న నేను, పార్థు అనే టైటిల్స్ ప‌రిశీల‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ట్వీట్ డిలీజ్ చేసి సారీ చెప్పిన వివేక్ ఒబెరాయ్‌

సోమ‌వారం ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాను, న‌టి ఐశ్వ‌ర్యారాయ్ వ్య‌క్తిగ‌త జీవింతో పోల్చుతూ ఎవ‌రో పోస్ట్ చేసిన మీమ్‌ను వివేక్ ఒబెరాయ్ పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. వివేక్ చ‌ర్య‌ను అంద‌రూ త‌ప్పుప‌ట్టారు.

'సాహో' లుక్ విడుద‌ల చేసిన ప్ర‌భాస్‌

అంద‌రూ ఎదురు చూసిన‌ట్లుగానే ప్ర‌భాస్ త‌న `సాహో` చిత్రానికి సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేశారు. సోమ‌వారం త‌న సినిమాకు సంబంధించి ఓ స‌ర్‌ప్రైజ్ ఇస్తాన‌ని ప్ర‌భాస్ తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.