టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న'నిన్నే పెళ్లాడతా'

  • IndiaGlitz, [Thursday,October 31 2019]

ఈశ్వరి ఆర్ట్స్ పతాకంపై అమన్(రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్) ,సిద్ధిక హీరోహీరోయిన్లుగా వైకుంఠ బోను దర్సకత్వంలో బొలినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు లు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం నిన్నే పెళ్లాడతా. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం టాకీ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ మంచి కమర్షియల్ హంగులున్న యాక్షన్ చిత్రమిది. హీరోహీరోయిన్లులతో పాటు సాయికుమార్, సీత, ఇంద్రజ ల నటన ఈ చిత్రంలో హైలెట్ గా వుంటుంది. మంచి ఎమోషన్స్ తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది మా చిత్రం.

రెండు పాటలు, రెండు ఫైట్స్ మినహా టాకీ మొత్తం పూర్తయ్యింది. డిసెంబరు ఎండింగ్ లో సినిమారిలీజ్చెయ్యడానికిసన్నాహాలుచేస్తున్నాంఅన్నారు.అమన్,సిద్ధిక,సాయికుమార్,సీత,ఇంద్రజ,అన్నపూర్ణ,యోగి,కబీర్ సింగ్,విజ్జులేఖ,రామన్ తదితరులు

ఈ చిత్రానికి సంగీతం:నవనీత్,కెమెరా:ప్రసాద్ వీవీఎస్ఎన్, ఫైట్స్:రామకృష్ణ, డాన్స్:కళాధర్, విజయ్, సహ నిర్మాత:సాయి కొనెరి, నిర్మాతలు:బొలినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు, కధ, స్క్రీన్ ప్లే,దర్శకత్వం:వైకుంఠ బోను.

More News

గీతాంజలి మృతి ‘మా’కు తీరని లోటు!

టాలీవుడ్‌ సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా గుండెపోటుతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో

టాలీవుడ్ సీనియర్ నటి గీతాంజలి ఇకలేరు

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు.

శివసేనకు బీజేపీ కొత్త బంపరాఫర్.. రాజీ కుదిరేనా!?

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై దాదాపు కొలిక్కి వచ్చేసినట్లేనని తెలుస్తోంది.

'భాస్కర్ ఒక రాస్కల్ ' గా వస్తున్న అరవింద స్వామి

అరవిందస్వామి, అమలాపాల్ ప్రధాన పాత్రలలో సిద్ధికీ తమిళంలో రూపొందిన భాస్కర్ ఓరు రాస్కల్  ఇప్పడు తెలుగులో భాస్కర్

బాలయ్య వియ్యంకుడికి షాకిచ్చిన వైఎస్ జగన్!

ఇదేంటి బాలయ్య పేరు ఎందుకొచ్చింది..? అసలు ఈ షాకులేంటి..? ఆయనెవరికో షాకిస్తే బాలయ్యకు ఏంటి సంబంధం అని మీరు అనుకుంటున్నారు కదూ..?