సమంతతో మరోసారి పంచుకుంటుంది...

  • IndiaGlitz, [Friday,July 31 2015]

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ఇష్క్', మనం' చిత్రాల ఫేమ్ విక్రమ్ కె.కుమార్ గౌడ్ దర్శకత్వంలో 24' సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సూర్య తన హోమ్ బ్యానర్ 2Dఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో సూర్య సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో తొలిసారిగా సూర్య త్రిపాత్రాభినయం చేస్తున్నాడని, తాత, తండ్రి, కొడుకు పాత్రలతో సూర్య అలరించనున్నాడని ఫిలిం వర్గాల టాక్. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. అయితే రేపటి నుండి మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ కూడా ఈ చిత్రంలో జాయినవుతుందట. ఇటీవల సమంతతో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన నిత్యామీనన్ మరో చిత్రంలో కలిసి తెరను పంచుకోనుందన్నమాట.

More News

'హోరాహోరీ' ఆడియో విడుదల

దిలీప్, దక్ష జంటగా శ్రీ రంజిత్ మూవీస్ తెరకెక్కిస్తున్న సినిమా హోరాహోరీ. తేజ దర్శకత్వం వహించారు. దామోదరప్రసాద్ నిర్మిస్తున్నారు.

సీక్వెల్ కి రెడీ అవుతున్న రానా...

ప్రతిష్టాత్మక రామానాయుడు బ్యానర్ అధినేత డి.రామానాయుడు మనవడిగా తెలుగు చిత్రసీమకి దగ్గుబాటి రానాను పరిచయం చేసిన చిత్రం లీడర్.

డైరెక్షన్ మాత్రం చేయనంటున్న స్టార్

సూపర్ స్టార్ ఇమేజ్ తో సినిమాల్లో నటిస్తున్న మహేష్ బాబు త్వరలోనే ‘శ్రీమంతుడు’గా పలకరించనున్నాడు.

శ్రీరామ్ హీరోగో వస్తోన్న హర్రర్ చిత్రం 'బేగంపేట'

ఆమధ్య తమిళంలో 'మైనా', 'సొట్టై' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ నిచ్చిన సాలోమ్ స్టూడియో స్ తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్న భారీ చిత్రం 'బేగంపేట'.

31న మళ్లీ మహేష్ పాటలు

సూపర్స్టార్ మహేష్ హీరోగా మిర్చి ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్, ఎం.బి.