ప‌వ‌న్ - ఎ.ఎం.ర‌త్నం మూవీ డీటైల్స్..!

  • IndiaGlitz, [Thursday,September 29 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడు సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని డాలీ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే...తాజాగా ప‌వ‌న్ మ‌రో మూవీ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

త‌మిళ్ లో మోహ‌న్ లాల్, విజ‌య్ కాంబినేష‌న్లో రూపొందిన జిల్లా చిత్రం రీమేక్ లో ప‌వ‌న్ న‌టించేందుకు ఓకే చెప్పారు. ఈ చిత్రాన్ని ఎ.ఎం.ర‌త్నం నిర్మించ‌నున్నారు. జిల్లా చిత్రాన్ని డైరెక్ట్ చేసిన నీస‌న్ తెలుగు రీమేక్ కూడా డైరెక్ట్ చేయ‌నున్నాడు. ప‌వ‌న్ తో ఖుషీ చిత్రాన్నినిర్మించిన ఎ.ఎం.ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌డంతో ఈ ప్రాజెక్ట్ కు మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం. ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ వ‌చ్చే సంవ‌త్స‌రంలో సెట్సై పైకి వెళ్ళ‌నుంది..!

More News

ప‌వ‌న్ చెల్లెలు త‌ల్ల‌య్యింది

ప‌వర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ చెల్లెలుగా అన్న‌వ‌రం సినిమాలో న‌టించిన సంధ్య అందిరికీ గుర్తుండే ఉంటుంది. కాద‌ల్ చిత్రంతో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన ఈ న‌టి తెలుగు, త‌మిళంతో పాటు మ‌ల‌యాళం, క‌న్న‌డ‌లో కూడా ప‌లు చిత్రాల్లో న‌టించింది.

శాత‌క‌ర్ణి సీడెడ్ హ‌క్కులు ఎవ‌రివంటే

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై రూపొందుతోన్న ప్రెస్టిజియస్‌ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'. నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మ‌హేష్‌ను డైరెక్ట్ చేస్తున్న త్రివిక్ర‌మ్‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అంటేనే క్రేజీ...వీరి కాంబినేష‌న్ లో గ‌తంలో అత‌డు, ఖ‌లేజా చిత్రాలు విడుద‌ల‌య్యాయి. త్రివిక్ర‌మ్ డైలాగ్ ను మ‌హేష్ చెప్పే మాడ్యులేష‌న్ లెక్క ప‌రిగా ఉంటుంది కాబ‌ట్టే ఈ కాంబినేష‌న్‌ను ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌పై తీసుకురావడానికి సన్నాహాలు జ‌రుగుతున్నాయి.

మెగాస్టార్ ప్రొమో వ‌చ్చేసింది..!

మెగాస్టార్ ప్రొమో వ‌చ్చేసింది అన‌గానే ఖైదీ నెం 150 లేటెస్ట్ ప్రొమో వ‌చ్చింది అనుకుంటే పొర‌పాటే..! అస‌లు విష‌యం ఏమిటంటే...బుల్లితెర పై కింగ్ నాగార్జున మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు  కార్య‌క్ర‌మాని వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే.

'కాష్మోరా' ఆడియో హక్కులను

యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం 'కాష్మోరా'.