జూన్‌లో రానా, సాయిప‌ల్ల‌వి 'విరాట ప‌ర్వం'

  • IndiaGlitz, [Wednesday,April 17 2019]

వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను చేయ‌డంలో ముందుండే న‌టుడే రానా ద‌గ్గుబాటి. తెలుగు, హిందీ చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం రానా, సాయిప‌ల్ల‌వి క‌లిసి వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో 'విరాట ప‌ర్వం 1992' సినిమా చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపించాయి.

ఈ మ‌ధ్య అస‌లు ఈ సినిమా ఉంటుందా? లేదా? స‌ందేహాలు కూడా వెలువ‌డ్డాయి. అయితే సినిమా ఉంటుంద‌ని..జూన్‌లో ప్రారంభం అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌.

1992లో పోలీస్‌, న‌క్స‌లైట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెర‌కెక్క‌నుంది. ఇందులో రానా పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తుంటే.. సాయిప‌ల్ల‌వి న‌క్స‌లైట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు. 'నీది నాది ఒకే క‌థ' త‌ర్వాత వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే చిత్ర‌మిది.

More News

'వాల్మీకి' లాంగ్ షెడ్యూల్‌

ఈ సంక్రాంతికి ఎఫ్ 2తో స‌క్సెస్ అందుకున్న హీరోల్లో వ‌రుణ్ తేజ్ ఒక‌డు.

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలో సీరియ‌ల్ న‌టి

ప్ర‌స్తుతం ఉన్న యువ హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క్రేజే వేరు. ఈ క్రేజ్‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళుతున్నాడు.

ర‌ణ‌దీప్ హుడా కంగ‌నా సోద‌రి ఫైర్‌

2019లో ఉత్త‌మ నటి ఎవ‌రు? అనే స‌ర్వే నిర్వ‌హించింది. అందులో కంగ‌నా, ఆలియా భ‌ట్ మ‌ధ్య పోటీ నెల‌కొంద‌ని స‌ద‌రు ప‌త్రిక తెలియ‌జేసింది.

బ‌న్ని.. మ‌రో కొత్త టైటిల్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ఈ నెల 24 నుండి షూటింగ్ జ‌రుపుకోనుంది. ఈ సినిమా టైటిల్ విష‌యంలో 'పార్థు'

హీరోయిన్ విష‌యంలో డైరెక్ట‌ర్ క్లారిటీ..

నితిన్ హీరోగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో `భీష్మ‌` అనే సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.