త‌మిళంలోకి ర‌వితేజ హీరోయిన్‌

  • IndiaGlitz, [Tuesday,June 04 2019]

మాళ‌వికా శ‌ర్మ‌.. ర‌వితేజ 'నేల‌టిక్కెట్టు' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో మాళ‌వికా శ‌ర్మ‌కు అవ‌కాశాలు లేకుండా పోయాయి. అయితే ఇప్పుడు సాయితేజ్, మారుతి కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే చిత్రంలో ఈ అమ్మడుని హీరోయిన్‌గా తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అలాగే మాళ‌వికా తెలుగులో పాటు ఈ ఏడాది కోలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్ట‌నుంది. వైభ‌వ్ హీరోగా రూపొంద‌బోయే చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ట మాళ‌వికా శ‌ర్మ‌. ఒక‌వైపు టాలీవుడ్‌, మ‌రోవైపు కోలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న ఈ సొగ‌స‌రికి అదృష్టం కలిసొస్తుందో లేదో చూడాలి.

More News

ప్ర‌శాంత్ నీల్ టాలీవుడ్ మూవీ..హీరో ఎవ‌రంటే?

`కె.జి.య‌ఫ్‌`తో క‌న్న‌డ చిత్రసీమ‌కు సెన్సేష‌న్ హిట్ అందించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌. ఈ చిత్రంలో య‌ష్ హీరోగా న‌టించాడు.

ఏఎన్‌-32 విమానం ఏమైంది.. ఆ 13 మంది సంగతేంటి..!?

భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్‌-32 విమానం గల్లంతయిన సంగతి తెలిసిందే. రెండ్రోజులు అయినప్పటికీ ఇంత వరకూ ఆ విమానం ఆచూకీ దొరక్కపోవడంతో అసలేం జరిగింది..?

పోలీసు విచారణలో కీలక విషయాలు చెప్పిన రవిప్రకాష్!?

టీవీ9 వివాదంలో పరారీలో ఉన్న మాజీ సీఈవో రవిప్రకాష్ ఎట్టకేలకు ప్రత్యక్షమయ్యాడు. ఇటు హైకోర్టు..

'మ‌న్మ‌థుడు' తో మ‌హాన‌టి

కింగ్ నాగార్జున టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `మ‌న్మ‌థుడు2`. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

జగన్ ఏరికోరి తెచ్చుకున్న ఏపీ అడ్వొకేట్ జనరల్‌ ఇతనే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు