కొత్త ద‌ర్శ‌కుడితో తేజ్‌...

  • IndiaGlitz, [Thursday,July 12 2018]

వ‌రుస‌గా ఆరు ప‌ర‌జయాలు చ‌విచూసిన మెగా క్యాంప్ హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌దుప‌రి సినిమా కోసం స‌మాయ‌త్త‌మ‌వుతున్నాడు. వివ‌రాల ప్ర‌కారం ఈ సారి తేజ్ .. కొత్త ద‌ర్శ‌కుడితో క‌లిసి సినిమా చేయ‌బోతున్నాడు. గోపాల్ అనే ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌బోయే చిత్రంలో తేజు హీరోగా న‌టించ‌బోతున్నాడు.

ఈ చిత్రానికి 'భ‌గవ‌ద్గీత సాక్షిగా' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడ‌ని స‌మాచారం. అయితే టైటిల్ వింటుంటే సీరియ‌స్ స‌బ్జెక్ట్ అని తెలుస్తుంది. మ‌రి చిత్ర యూనిట్ దీనిపై త్వ‌ర‌లోనే అనౌన్స్‌మెంట్ చేయ‌నుంద‌ని టాక్‌.

More News

'రంగస్థలం', 'మహానటి' లకు అరుదైన గౌరవం

రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'రంగస్థలం'. ఇటు ప్రేక్షకులు, అటు విమ‌ర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తిరుగులేని విజయాన్ని దక్కించుకుంది.

వరుణ్ తేజ్, డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి సినిమా విడుదల తేది ఖరారు!

హీరో వరుణ్ తేజ్, దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో  వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, ఆడితిరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు.

టాకీపార్ట్ పూర్తి చేసుకున్న సమంత 'యూటర్న్' !

సమంత ముఖ్య పాత్రలో నటించిన 'యూటర్న్' సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.

దిల్ రాజు - ఇంద్రగంటి కాంబినేషన్ లో మల్టీస్టారర్

తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు క‌నుమ‌రుగైన సంద‌ర్భంలో 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు' వంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను వెంకటేశ్‌, మ‌హేశ్ వంటి స్టార్ హీరోల‌తో

ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 18న 'హ‌లో గురూ  ప్రేమ‌కోస‌మే'

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ 'హ‌లో గురూ ప్రేమ కోస‌మే'.