close
Choose your channels

'రంగస్థలం', 'మహానటి' లకు అరుదైన గౌరవం

Thursday, July 12, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రంగస్థలం, మహానటి లకు అరుదైన గౌరవం

రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'రంగస్థలం'. ఇటు ప్రేక్షకులు, అటు విమ‌ర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తిరుగులేని విజయాన్ని దక్కించుకుంది. చెవిటి వ్యక్తిగా రామ్‌చరణ్ నటన అందరినీ ఆకట్టుకుంది.

ఇప్పుడు ఆస్ట్రేలియా రాజధాని మెల్‌బోర్స్‌లో జరగబోయే ఇండియన్ ఫిలిమ్ ఫెస్టివల్ 2018 కోసం 'రంగస్థలం' ఎంపిైకెంది. ఉత్తమ చిత్రం అవార్డు విభాగంలో ఈ సినిమా పోటీ పడుతుంది.

ఆగస్ట్ 10 నుండి 22 వరకు మెల్‌బోర్స్ చలన చిత్రోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా చరణ్‌కి ఆహ్వానం అందింది. అలనాటి మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'మహానటి' చిత్రాన్ని కూడా ఈ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.