close
Choose your channels

కొత్త ద‌ర్శ‌కుడితో తేజ్‌...

Thursday, July 12, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొత్త ద‌ర్శ‌కుడితో తేజ్‌...

వ‌రుస‌గా ఆరు ప‌ర‌జయాలు చ‌విచూసిన మెగా క్యాంప్ హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌దుప‌రి సినిమా కోసం స‌మాయ‌త్త‌మ‌వుతున్నాడు. వివ‌రాల ప్ర‌కారం ఈ సారి తేజ్ .. కొత్త ద‌ర్శ‌కుడితో క‌లిసి సినిమా చేయ‌బోతున్నాడు. గోపాల్ అనే ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌బోయే చిత్రంలో తేజు హీరోగా న‌టించ‌బోతున్నాడు.

ఈ చిత్రానికి 'భ‌గవ‌ద్గీత సాక్షిగా' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడ‌ని స‌మాచారం. అయితే టైటిల్ వింటుంటే సీరియ‌స్ స‌బ్జెక్ట్ అని తెలుస్తుంది. మ‌రి చిత్ర యూనిట్ దీనిపై త్వ‌ర‌లోనే అనౌన్స్‌మెంట్ చేయ‌నుంద‌ని టాక్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.