'123' అంటున్న సందీప్ కిషన్.....

  • IndiaGlitz, [Sunday,November 29 2015]

టైగ‌ర్' స‌క్సెస్‌తో సందీప్‌కిష‌న్ ఇప్పుడు త‌న త‌దుప‌రి చిత్రంలో బిజీగా ఉన్నాడు. మ‌ల‌యాళం, త‌మిళం, మ‌రాఠీల్లో విజ‌య‌వంత‌మైన చిత్రం నేర‌మ్' రీమేక్ సినిమాయే ఇది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ అనీల్ సుంక‌ర స‌మ‌ర్ప‌ణ‌లో పిక్స‌ల్ డ్రీమ్స్ ఇండియా ప్రై.లి.బ్యాన‌ర్‌పై అనీల్ క‌న్నెగంటి ద‌ర్శ‌క‌త్వంలో సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌స‌న్న డైలాగ్స్ రాస్తున్నాడు. డిసెంబ‌ర్ 12నుండి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంది. స‌మ్మ‌ర్ కానుక‌గా వ‌చ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈచిత్రానికి తెలుగులో 123' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

More News

డిసెంబర్ లో 'జతగా...' ఆడియో విడుదల

ఇంటిల్లిపాదినీ అలరించే చిత్రాలను అందిస్తుంటారు సురేశ్ కొండేటి.ఆయన విడుదల చేసే చిత్రాలన్నీ కామన్ మ్యాన్ కి కనెక్ట్ అయ్యే విధంగానే ఉంటాయి.

నరేష్ 50వ సినిమా నిర్మాత కావడం గౌరవంగా ఫీలవుతున్నా - విష్ణు

డా.మోహన్ బాబు,అల్లరి నరేష్ హీరోలుగా నటిస్తున్న చిత్రం 'మామ మంచు..అల్లుడు కంచు'.డా.మోహన్ బాబు కు జంటగా రమ్యకృష్ణ,మీనా నటిస్తున్నారు.

ఆ డైరెక్ట‌ర్ కోసం అఖిల్ వెయిటింగ్..

అక్కినేని అఖిల్ న‌టించిన తొలి చిత్రం ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో అఖిల్ రెండో సినిమాతో ఖ‌చ్చితంగా విజ‌యం సాధించాలి.

క‌థానాయిక నుంచి ప్ర‌తినాయిక‌గా మారిన హీరోయిన్..

క‌థానాయిక నుంచి ప్ర‌తినాయిక‌గా మారింది ఓ హీరోయిన్. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? ఆమె అంజ‌లి.

నయన, అనుష్క, త్రిష ... టాప్ 3

రెమ్యూనరేషన్ విషయంలో టాప్ 3 హీరోయిన్లుగా పేరు తెచ్చుకుంటున్నారు పదేళ్లుగా రాణిస్తున్న సీనియర్ హీరోయిన్లు నయనతార, అనుష్క,త్రిష.టాలీవుడ్ లో వీరి రెమ్యూనరేషన్ రేంజ్ మంచి స్థాయిలో ఉన్నా..