close
Choose your channels

క‌థానాయిక నుంచి ప్ర‌తినాయిక‌గా మారిన హీరోయిన్..

Saturday, November 28, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క‌థానాయిక నుంచి ప్ర‌తినాయిక‌గా మారింది ఓ హీరోయిన్. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? ఆమె అంజ‌లి. అవును ఇది నిజంగా నిజం. షాపింగ్ మాల్, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, మ‌సాలా, గీతాంజ‌లి త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకుంది. అంజ‌లి తాజాగా న‌టించిన చిత్రం శంక‌రాభ‌ర‌ణం.

ఈ చిత్రం డిసెంబ‌ర్ 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ చిత్రంలో అంజ‌లి న‌లుగురు విల‌న్స్ లో ఒక విల‌న్ గా న‌టించింద‌ట‌. దాదాపు 15 నిమిషాలు అంజ‌లి పాత్ర ఉంటుంది. ఈ పాత్ర అంజ‌లికి మ‌రింత పేరు తీసుకువ‌స్తుంది అని క‌థా ర‌చ‌యిత కోన వెంక‌ట్ చెప్పారు. మ‌రి..క‌థానాయిక‌గా ఆక‌ట్టుకున్న అంజ‌లి ప్ర‌తినాయిక‌గా ఎలా అల‌రిస్తుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.