జనసేనలో ఆ ఇద్దరికీ కీలక బాధ్యతలు

  • IndiaGlitz, [Thursday,March 21 2019]

జనసేనలో ఇప్పటికే పలువురికి కమిటీల పేరిట పదవులిచ్చిన ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా మరో ఇద్దరికి కీలక బాధ్యతలు అప్పగించారు. అనకాపల్లి పార్లమెంటరీ జనసేన పార్టీ కార్యదర్శిగా వేగి దివాకర్‌ను నియమిస్తూ పవన్ కల్యాణ్ నిర్ణయించారు.

ఇప్పటి వరకూ ఈ పదవిలో చింతల పార్థసారధి ఉండగా.. ఆయన్ని అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ఈ పదవికి రాజీనామా చేశారు. కాగా ఈ బాధ్యతలు తనకు అప్పగించినందుకు దివాకర్‌ ధన్యవాదాలు తెలిపారు.

టెక్కలిలో మార్పులు.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జ్‌గా అట్టాడ శ్రీధర్‌ను నియమిస్తున్నట్లు పవన్ ఓ ప్రకటనలో తెలిపారు.

More News

అద్వానీకి మరోసారి మోడీ మొండిచేయి!

బీజేపీ కురువృద్ధుడు, కమలదళంలో పేరుగాంచిన కీలక నేత అయిన ఎల్‌కే అద్వానీకి.. ప్రధాని మోదీ మరోసారి మొండిచేయి చూపారు!.

నేడు గాజువాకలో పవన్ నామినేషన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి భీమవరం రెండు శాసనసభ స్థానాలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

పోసానికి షాకిచ్చిన ఎన్నికల కమిషన్

టాలీవుడ్ సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళికి ఎన్నికల కమిషన్ షాకిచ్చింది.

టీడీపీకి భారీ షాక్.. జనసేనలోకి ఊహించని కీలకనేత

నంద్యాల ఎంపీ, టీడీపీ కీలకనేత ఎస్‌పి‌వై రెడ్డి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్‌తో

నాని చేతుల మీదుగా 'హిప్పీ' టీజ‌ర్ విడుద‌ల‌

నేచుర‌ల్ స్టార్ నాని చేతుల మీదుగా 'హిప్పీ' టీజ‌ర్ విడుద‌లైంది. 'RX 100' ఫేమ్ కార్తికేయ  హీరోగా న‌టించిన చిత్ర‌మిది.  స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్మాత‌గా