సైలెన్స్‌... అనుష్కే కాదు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్ కూడా...

  • IndiaGlitz, [Monday,January 14 2019]

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని బాహు భాషా చిత్రాన్ని నిర్మించనున్నాయి. తెలుగు, తమిళం, హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు తో నిర్మితమవుతున్న తొలి క్రాస్ ఓవర్ చిత్రమిది. ఈ చిత్రానికి సైలెన్స్ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. 'హార్రర్ ధ్రిల్లర్' గా రూపొందుతున్నఈ చిత్రంలో బహుభాషా నటుడు మాధవన్, అనుష్క శెట్టిల‌తో పాటు అంజలి, షాలిని పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

'వ‌స్తాడు నా రాజు' ఫేమ్ హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్, గోపి సుందర్, షనీల్ డియో,గోపి మోహన్, నీరజ కోన లు ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు. ఇతర తారాగణం, ''సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియ పరుస్తాం. మార్చి నెలలో చిత్రం షూటింగ్ అమెరికా లో ప్రారంభమవుతుందని, 2019 ద్వితీయార్ధంలో చిత్రం విడుదల అవుతుంద''ని నిర్మాత‌లు టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ తెలియ‌జేశారు.

More News

కాజ‌ల్ ఆ ప‌నిచేస్తుందా?

కాజ‌ల్ అగ‌ర్వాల్ దృష్టంతా ఇప్పుడు త‌ను చేయ‌బోయే ఇండియ‌న్ 2పైనే ఉంటుంది.

క‌మ‌ల్ కొడుకుగా శింబు

యూనివ‌ర్ప‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ త‌న చివ‌రి చిత్రం `ఇండియ‌న్ 2` కు సిద్ధ‌మ‌య్యారు.

'పెద్ద' ఓట్లు చంద్రబాబుకా.. వైఎస్ జగన్‌‌కా..!?

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతల నోట వచ్చే హామీలు కోటలు దాటుతున్నాయ్.! ఓ వైపు చంద్రబాబు..

అవ్వా.. ఇంకా ఈ అనుమానాలేంటి కోదండరామ్!

తెలంగాణలో ఎన్నికలు అయిపోయాయ్.. ఫలితాలూ వచ్చేశాయ్.. కలలో కూడా ఊహించనంతగా రాష్ట్రమంతటా గులాబీ జెండా రెపరెపలాడింది..

ఇదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం!

తెలంగాణ ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో కాంగ్రెస్‌‌కు చావుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఈ ఉద్ధండులకు ఎదురే లేదు..