బొమ్మాళి తమిళ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. ఇప్పుడు `సైలెంట్` అనే చిత్రంలో మాధవన్తో కలిసి నటిస్తోంది. దీంతో పాటు అనుష్క, `పొన్నియన్ సెల్వన్ కథను ఆధారంగా చేసుకుని మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కబోతున్నచిత్రంలో నటించనుందట. దక్షిణాది, బాలీవుడ్ సహా స్టార్ యాక్టర్స్ ఈ చిత్రంలో నటించబోతున్నారు.
కోలీవుడ్ నుంచి కార్తీ, జయంరవి, విక్రమ్, టాలీవుడ్ నుంచి మోహన్బాబు, మాలీవుడ్ నుంచి కీర్తీ సురేశ్, బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ వంటి వారు నటించనున్నారు. ఈ సినిమాను తెరకెక్కించడంతో పాటు నిర్మాణంలో కూడా మణిరత్నం పార్ట్ అవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.