close
Choose your channels

'2.0' గురించి నీర‌వ్ షా

Saturday, November 3, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

2.0` గురించి నీర‌వ్ షా

ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రాబోతున్న సినిమా `2.0`. ఈ సినిమాకు నీర‌వ్ షా కెమెరామేన్‌గా ప‌నిచేశారు. ఆయ‌న త్రీడీలో ఈ చిత్రాన్ని చిత్రీక‌రించారు. ఈ సినిమా గురించి కెమెరా మేన్ నీర‌వ్ షా మాట్లాడుతూ ``2డీలో సినిమా తీసి త్రీడీకి మారిస్తే అంత నాణ్య‌త క‌నిపించ‌దు.

అలాగాని త్రీడీలో తీయ‌డం కూడా సుల‌భం కాదు. చాలా క‌ష్ట‌త‌ర‌మైన అంశం. ఈ సినిమా విష‌యంలో నాకు చాలెంజ్ క‌న్నా లేర్నింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఎక్కువ‌గా అనిపించింది. క‌థ విన్న‌ప్పుడు త‌ల ఊపానుకానీ, ప్ర‌యాణంలోనే ఎక్కువ నేర్చుకున్నా`` అని అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.