బాలీవుడ్ హీరోయిన్‌తో గోపీచంద్‌

  • IndiaGlitz, [Monday,January 21 2019]

బాలీవుడ్ హీరోయిన్స్‌, న‌టీన‌టులను టాలీవుడ్‌లో న‌టింప చేసే ప్ర‌య‌త్నాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. తెలుగు సినిమాల్లోన‌టించ‌డానికి వారు కూడా ఆస‌క్తి చూపుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ జరీనా ఖాన్ తెలుగులో ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే.. ప్ర‌స్తుతం అనీల్ సుంక‌ర్ నిర్మాణంలో గోపీచంద్ హీరోగా తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

రాజ‌స్థాన్‌లోని జైపూర్‌లో 45 రోజుల పాటు యాక్ష‌న్ ఎపిసోడ్స్ స‌హా కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. గోపీచంద్ 25వ చిత్రం 'పంతం' త‌ర్వాత గోపీచంద్ చేస్తున్న చిత్ర‌మిది. భారీ బ‌డ్జెట్‌తో సినిమాను తెర‌కెక్కించాల‌నుకుంటున్నారు నిర్మాత‌లు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జ‌రీనా ఖాన్‌ను హీరోయిన్‌గా తీసుకోవాల‌ని ఆమెతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. అంతా ఓకే అయితే జ‌రీనా ఖాన్ న‌టించే తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంద‌న్న‌మాట‌.

More News

ఫిబ్రవరి 22న 'ప్రేమ‌క‌థాచిత్రమ్ 2'

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ క్రియేట్ చేసి, జక్కన్న చిత్రంతో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ సాధించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2 .

మ‌ణిక‌ర్ణిక నిర్మాత‌కు అస్వ‌స్థ‌త‌

కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'మ‌ణిక‌ర్ణిక‌:  ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ'. ఈ సినిమాకు క‌మ‌ల్ జైన్ నిర్మాత‌.

బ‌న్నీకి మూడు మిలియ‌న్స్ ...

ఇంత‌కు మూడు మిలియ‌న్స్‌.. బ‌న్నికీ ఎంట‌ని అనుకుంటున్నారా? ట‌్విట్ట‌ర్‌లో ఆయ‌న ఫాలోవ‌ర్స్‌. ఇంత మంది ఫాలోవ‌ర్స్‌ను రీచ్ కాగానే.. బ‌న్ని త‌న అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ చెప్పాడు.

 సభలో నడుస్తూ కింద పడ్డ ఎంపీ కవిత!

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నోవాటెల్ వేదికగా ‘జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు’ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సభకు 135 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు

మమత ఎఫెక్ట్: అమరావతిలో బాబు భారీ బహిరంగ సభ!

ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వంపై ఏపీ ప్రజలు, రాజకీయ నేతలు ఇప్పటికీ రగిలిపోతున్నారు. ఇప్పటికే ఎన్డీఏ నుంచి బయటికొచ్చేసిన టీడీపీ..