close
Choose your channels

మణిరత్నం కు లైకా సపోర్ట్...

Wednesday, January 31, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ఇప్పుడు త‌న త‌దుప‌రి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి రెడీ అయిపోయారు. భారీ మ‌ల్టీస్టార‌ర్‌గా సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాలో శింబు, , జ్యోతిక‌, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, ఫహాద్‌ ఫాజిల్ వంటి స్టార్స్ న‌టిస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.

ఈ సినిమాను మ‌ణిర‌త్నం మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. కాగా మ‌ణిర‌త్నంతో పాటు లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమా నిర్మాణంలో భాగం తీసుకోనుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది. సంతోష్‌శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా, ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.