నాగ‌చైత‌న్య తొలిసారిగా..

  • IndiaGlitz, [Saturday,October 31 2015]

అక్కినేని నాగ‌చైత‌న్య ఇప్ప‌టివ‌ర‌కు ప‌ది చిత్రాల్లో హీరోగా న‌టించాడు. ప్ర‌స్తుతం ప‌ద‌కొండ‌వ సినిమా 'సాహ‌సం శ్వాస‌గా సాగిపో'తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి గౌత‌మ్ మీన‌న్‌ ద‌ర్శ‌కుడు. గౌత‌మ్‌, చైత‌న్య కాంబినేష‌న్‌లో ఇది రెండో సినిమా. గ‌తంలో వీరిద్ద‌రు 'ఏమాయ చేసావే' వంటి హిట్ చిత్రం కోసం క‌లిసి ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే.

విశేష‌మేమిటంటే.. త‌న కెరీర్‌లోనే తొలిసారిగా ఓ ద‌ర్శ‌కుడుతో రెండ‌వ‌సారి పనిచేయ‌డం.. చైతుకి గౌత‌మ్ విష‌యంలోనే జ‌రిగింది. మ‌రి రెండ‌వ‌సారి కూడా ఈ కాంబినేష‌న్ తొలిసారి చేసిన‌ట్లే మాయ చేస్తుందేమో చూడాలి.

More News

క‌మ‌ల్‌తో అజిత్‌కిది నాలుగోసారి

ఈ దీపావ‌ళి త‌మిళ‌నాట ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఎందుకంటే.. క‌మ‌ల్ హాస‌న్ తాజా చిత్రం 'తూంగ‌న‌గ‌రం' (తెలుగులో 'చీక‌టి రాజ్యం'), అజిత్ కొత్త సినిమా 'వేదాళం' ఒకే రోజున (న‌వంబ‌ర్ 10) విడుద‌ల కావ‌డ‌మే అందుకు కార‌ణం.

మ‌హేష్, మురుగుదాస్ మూవీ ముహుర్తం

సూప‌ర్ స్టార్ మ‌హేష్, క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో ఓ మూవీ తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే.

న‌వ‌ర‌సాలు ఉన్న ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త్రిపుర : నిర్మాత చిన‌బాబు

క‌ల‌ర్స్ స్వాతి టైటిల్ రోల్ పోషించిన చిత్రం త్రిపుర‌. ఈ చిత్రంలో న‌వీన్ చంద్ర‌, స్వాతి జంట‌గా న‌టించారు. గీతాంజ‌లి ఫేం రాజ్ కిర‌ణ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

'త్రిపుర' కథ ఇదే..

కలర్స్ స్వాతి టైటిల్ రోల్ పోషించిన చిత్రం త్రిపుర.ఈ చిత్రంలో నవీన్ చంద్ర,స్వాతి జంటగా నటించారు.గీతాంజలి ఫేం రాజ్ కిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

'కంచె' కాంబినేషన్లో మరో సినిమా

వరుణ్ తేజ్,క్రిష్ కాంబినేషన్లో రూపొందిన కంచె విమర్శకుల ప్రశంసలందుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే.