close
Choose your channels

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్..

Wednesday, September 30, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్..

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన నేడు పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే వెంకయ్యనాయుడు సతీమణికి మాత్రం నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా వెంకయ్యనాయుడుకి పెద్దగా లక్షణాలేమీ లేవు. పైగా ఆయన ఆరోగ్యంగానే ఉండటంతో హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు.

‘‘భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు తన రొటీన్ కోవిడ్-19 టెస్టులో భాగంగా నేడు పరీక్ష చేయించుకోవడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ఆయనకు పెద్దగా లక్షణాలేమీ లేవు.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. వైద్యుల సలహా మేరకు ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన సతీమణి శ్రీమతి ఉషా నాయుడికి నిర్వహించిన పరీక్షలో కోవిడ్ నెగిటివ్ అని తేలింది. కాగా ఆమె హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.