close
Choose your channels

యువ ద‌ర్శ‌కుడితో విజ‌య్‌

Wednesday, May 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యువ ద‌ర్శ‌కుడితో విజ‌య్‌

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ త‌దుప‌రి సినిమాను మ‌రో యువ దర్శ‌కుడితో చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. ఆ ద‌ర్శకుడు ఎవ‌రో కాదు.. లోకేష్ క‌న‌క‌రాజ్‌. ఇంత‌కు ముందు సందీప్‌కిష‌న్‌తో మా న‌గ‌రం(తెలుగులో న‌గ‌రం), ఇప్పుడు కార్తి హీరోగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఖైది సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడీ ద‌ర్శ‌కుడు .

విజ‌య్‌తో సినిమాలు చేయ‌డానికి చాలా మంది ద‌ర్శ‌కులు పోటీ ప‌డ్డారు. అయితే కూడా విజ‌య్, లోకేష్ క‌న‌క‌రాజ్‌తోనే సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ సినిమాకు విజ‌య్ 50 రోజులు మాత్ర‌మే కాల్షీట్స్ ఇచ్చార‌ట‌. ప్ర‌స్తుతం విజ‌య్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా దీపావ‌ళికి విడుద‌ల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.