close
Choose your channels

'సర్దార్ ' కంటే 'సరైనోడు' కోటి తక్కువ

Sunday, April 3, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వేస‌వి కానుక‌గా మెగాభిమానుల‌కు మెగా హీరోలు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అల్లు అర్జున్ త‌మ కొత్త చిత్రాల‌తో వినోదాన్ని పంచేందుకు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. రెండు వారాల గ్యాప్‌తో రానున్న ఈ రెండు చిత్రాల‌పై భారీ అంచ‌నాలే ఉన్నాయి చిత్ర ప‌రిశ్ర‌మ‌లో.

ఏప్రిల్ 8న వ‌స్తున్న స‌ర్దార్‌కి.. ఏప్రిల్ 22న వ‌స్తున్న 'స‌రైనోడు' అన్నిచోట్ల బిజినెస్ బాగా జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో మెగా ఫ్యామిలీకి క‌లిసొచ్చే క‌ర్ణాట‌క మార్కెట్‌లోనూ ఈ సినిమాల‌కు మంచి బిజినెస్ జ‌రిగింది. స‌ర్దార్‌ని రూ. 8.5 కోట్లతో మార్స్ సంస్థ కొనుగోలు చేస్తే.. స‌రైనోడు ని కాంతి బృంద సంస్థ రూ.7.5 కోట్ల‌కి కొనుగోలు చేసింద‌ట‌. అంటే.. రెండు సినిమాల మ‌ధ్య రూ.కోటి వ్య‌త్యాసం ఉంద‌న్న‌మాట‌. ఏదేమైనా.. కర్ణాట‌క‌లో ఈ ఇద్ద‌రు హీరోల‌కున్న ఫాలోయింగ్ కొన్న‌వారికి మాంచి లాభాల‌నే తీసుకువ‌స్తుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.