close
Choose your channels

విదేశాల‌కు 'పంతం'

Saturday, May 26, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విదేశాల‌కు పంతం

గోపీచంద్, మెహ‌రీన్ హీరో హీరోయిన్‌గా నటిస్తోన్న 25వ చిత్రం 'పంతం'. శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.చక్రవర్తి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఫర్ ఎ కాస్' ఉపశీర్షిక. జూలై 5న ఈ చిత్రాన్ని విడుదల చేయుడానికి సన్నాహాలు చేస్తున్నారు.

టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విదేశాల్లో పాటల చ్రితీకరణను జరుపుకోనుంది. ఈ నెల 29 నుండి లండన్, స్కాట్‌లాండ్‌లలో మూడు పాటలను చిత్రీకరించనున్నారు. మంచి మెసేజ్‌తో పాటు కవుర్షియల్ అంశాలను మిక్స్ చేసి దర్శకుడు సినిమాను తెరకెక్కిస్తున్నారని.. గోపీచంద్ సరికొత్త పాత్రలో కనిపిస్తారని చిత్ర యూనిట్ తెలియుజేస్తోంది.

ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. గోపీ సుందర్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.