సామ్‌కి చైతు బోర్ కొట్టేశాడ‌ట‌...

  • IndiaGlitz, [Monday,March 18 2019]

రీల్ లైఫ్ నుండి రియ‌ల్ లైఫ్ భార్య‌భ‌ర్తలుగా మారిన అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు ఓ కార్య‌క్ర‌మంలో వారి వైవాహిక బంధం గురించి మాట్లాడుకున్న మాట‌లు ఇప్పుడు టాపిక్‌గా మారుతున్నాయి. చైతు, సామ్ ఒక‌రిపై ఒక‌రు కామెంట్స్ చేసుకుని అంద‌రి దృష్టిని త‌మ వైపు తిప్పుకున్నారు.

పెళ్లి అయిన తొలి ఏడాది చాలా ఎగ్జ‌యిట్‌మెంట్ ఉండేద‌ని.. ఇప్పుడు రొటీన్ అయ్యింద‌ని చైతు చెప్పాడు. అంతే కాకుండా స‌మంతను ట్రాక్ చేస్తున్నాన‌ని కూడా చెప్పాడు.

దీనికి స‌మాధానంగా చైత‌న్య బోరింగ్ ప‌ర్స‌న్ అని స‌మంత సెటైర్ వేసింది.. ఇలా వీరిద్ద‌రి సంభాష‌ణ స‌ర‌దాగా సాగింద‌ట‌. ఈ ఇద్ద‌రూ పెళ్లి త‌ర్వాత భార్య‌భ‌ర్త‌లుగా క‌లిసి న‌టిస్తోన్న తొలి చిత్రం 'మ‌జిలీ' ఏప్రిల్ 5న విడుద‌ల‌వుతుంది.

More News

9 లుక్స్‌లో అదర‌గొడుతున్నాడుగా...

ఒక్కొక్క సినిమాకు ఏదైనా కొత్త‌గా చేస్తేనే ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌గ‌లం. ముఖ్యంగా బ‌యోపిక్స్ చేసే స‌మ‌యంలో ఇలాంటి జాగ్ర‌త్త‌లు మ‌రీ ఎక్కువ‌గా తీసుకోవాలి.

18 ఏళ్ల త‌ర్వాత అవార్డ్‌

సాధార‌ణంగా నెటివిటీకి ద‌గ్గ‌ర‌గా ఉన్న సినిమాల‌ను తెర‌కెక్కించిన సినీ చిత్ర సీమ‌ల్లో త‌మిళ సినీ ఇండ‌స్ట్రీ ఎప్పుడూ ఉంటుంది. గ‌త ఏడాది కోలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌

రష్మీ కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

బ‌జ‌ర్‌ద‌స్త్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ర‌ష్మీ గౌత‌మి.. ఇప్పుడు త‌న‌కు న‌చ్చిన సినిమాల్లో న‌టిస్తుంది. సినిమాల్లో కాస్త గ్లామ‌ర్ డోస్ పెంచే న‌టిస్తుంది కూడా.

ఆది సాయికుమార్‌, వేదిక జంటగా ద్విభాషా చిత్రం ప్రారంభం

ఆది సాయికుమార్, వేదిక హీరో హీరోయిన్లుగా తెలుగు, త‌మిళ బై లింగ్వుల్ చిత్రం నేడు లాంఛ‌నంగా ప్రారంభమైంది. కార్తీక్ విఘ్నేశ్ ద‌ర్శ‌కుడు.

రెండో జాబితా విడుదల.. పవన్‌ పోటీస్థానం పై సస్పెన్స్

జనసేన రెండో అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేశారు. కాగా.. ఈ జాబితాను కూడా మొదటి జాబితాలాగే అర్ధరాత్రి 2గంటలకు ప్రకటించారు.