close
Choose your channels

రైట‌ర్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ఎన్టీఆర్..

Wednesday, April 13, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్...కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఆగ‌ష్టు 12న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత చేసే సినిమా కోసం ఎన్టీఆర్ రైట‌ర్ వ‌క్కంతం వంశీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

వ‌క్కంతం వంశీ ఎన్టీఆర్ కోసం ఓ డిఫ‌రెంట్ స్టోరీ ఎప్పుడో రెడీ చేసారు. ఎప్ప‌టి నుంచో ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్న వంశీకి ఇప్ప‌టికి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది. ఈ సినిమాతో వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్ రామ్ నిర్మించ‌నున్నారు. జులై నుంచి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ చేసి..సెప్టెంబ‌ర్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.