సైబర్ క్రైమ్ పోలీసులకు ఛార్మి పిర్యాదు
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో రామ్ తో పూరి జన్నాథ్ తెరకెక్కిస్తున్నచిత్రం `ఇస్మార్ట్ శంకర్`. ఈ సినిమా స్క్రిప్ట్ను ఇన్స్టాగ్రామ్లో బజ్ బాస్కెట్ గ్రూప్లో పోస్ట్ చేశారు. సదరు గ్రూమ్ అడ్మిన్ మురళీకృష్ణను చిత్ర యూనిట్ సంప్రదించి స్క్రిప్ట్ను గ్రూప్ నుండి తొలగించాలని కోరారు. అయితే అలా తీసేయడానికి మురళీ కృష్ణ భారీ మొత్తంలో డబ్బను డిమాండ్ చేశాడట. దీంతో చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మి హైదరాబాద్ సైబర్ పోలీసులను ఆశ్రయించి పిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తును ప్రారంభించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.