close
Choose your channels

వివాదాస్పద సినిమాకు లైన్ క్లియర్...

Tuesday, July 25, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కాంటెంప‌ర‌రీ స‌మ‌స్య‌ల‌పై సినిమాలు తీసే ద‌ర్శ‌కుడు మ‌ధు బండార్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రానున్న సినిమా `ఇందు స‌ర్కార్‌`. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి స‌మ‌యంలో ఇండియాలో నెల‌కొన్న నిజ‌ ప‌రిస్థితుల‌ను ఈ సినిమా చూపించ‌బోతున్నారు. వివాద‌స్ప‌ద‌మైన అంశాన్ని సినిమా రూపంలో తీసుకొస్తున్నార‌ని ఈ సినిమాపై కాంగ్రెస్ నాయ‌కులంతా వెలెత్తి చూపారు.

చివ‌ర‌కు సెన్సార్ స‌భ్యులు సినిమా చూసి 14 క‌ట్స్‌తో సినిమాను విడుద‌ల చేయ‌డానికి అంగీక‌రించారు. కీర్తి కుల్హరీ, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, అనుపమ్‌ ఖేర్‌ ప్రధాన పాత్రల్లో న‌టించారు. సినిమా సెన్సార్ పూర్తి కావ‌డంతో `ఇందు స‌ర్కార్` యూనిట్ ఊపిరి పీల్చుకుంది. సినిమా జూలై 28న విడుద‌ల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.