close
Choose your channels

'యాత్ర 2' చేస్తారా?

Thursday, May 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యాత్ర 2 చేస్తారా?

వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రం 'యాత్ర‌'. మ‌హి వి.రాఘ‌వ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. మ‌మ్ముట్టి ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ సినిమాకు సీక్వెల్ రూపొంద‌నుందా? అంటే అవున‌నే స‌మాధానం విన‌ప‌డుతుంది.

దీనికి ద‌ర్శ‌కుడు మ‌హి వి.రాఘ‌వ్ ఇన్‌డైరెక్ట్‌గా ఇన్‌డికేష‌న్ ఇచ్చారు. "వై.ఎస్‌. జ‌గ‌న్ అన్న‌కు అభినంద‌న‌లు. మీరు ఈ విజ‌యానికి అర్హులు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డిగారు చెప్పిన దాని కంటే మీరు ఎక్కువ‌గానే చేస్తార‌ని భావిస్తున్నాను" అనే ట్వీట్ చేశారు మ‌హి.వి.రాఘ‌వ్‌. ఈ ట్వీట్‌కు 'యాత్ర 2' అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జ‌త చేశారు మ‌హి. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.