ఎన్టీఆర్ కు బాగానే గిట్టుబాటు...
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై రియాలిటీ షో బిగ్బాస్తో సందడి చేస్తున్నాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంతో అక్కినేని నాగార్జున ప్రేక్షకుల్ని అలరిస్తే, ఇప్పుడు అదే షోతో మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాగా బిగ్బాస్ షోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది.
ఈ షో కోసం స్టార్ మా నిర్వాహకులు ఎన్టీఆర్కు ప్రతి షో కు 35 లక్షల రూపాయలను చెల్లిస్తున్నారని సమాచారం. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్లో చిరంజీవి, నాగార్జునలకంటే ఎన్టీఆర్ పారితోషకమే ఎక్కువట. అలాగే ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్లకు ప్రైజ్ మనీయే కాకుండా కొంత మొత్తాన్ని కూడా నిర్వాహకులు జీతం రూపంలో చెల్లిస్తున్నారట మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.