నాయకులపై పవన్ ఫైర్
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
వోటుకి నోటు వ్యవహారంలో రాజకీయ నాయకులపై జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే రాజకీయాలు మానుకోవాలని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై మండిపడ్డ చాలా మంది టీడీపి నాయకులు ఆరు నెలలకొకసారి నిద్రలేచే పవన్ కళ్యాణ్ తమపై విమర్శలు చేయడమేంటని విరుచుకుపడ్డారు. అయితే వారికి పవన్ తన సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పాడు.
సీమాంధ్ర ఎంపీల పౌరుషం నా దగ్గర కాదు కేంద్రం దగ్గర చూపించండి. నన్ను తిడితే స్పెషల్ స్టేటస్ రాదు. ఎంపీలు వ్యాపారం చేయడం తప్పుకాదు. వ్యాపారమే చేయడం తప్పు అంటూ తీవ్రస్థాయిలోవిరుచుకుపడ్డాడు. ఒకవైపు నుండి ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ మాటలు సదరు నాయకులకు ఎక్కడో తగిలిందని అనుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.