close
Choose your channels

చ‌ర‌ణ్ మూవీకి ముహుర్తం ఫిక్స్

Saturday, December 19, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌ని ఓరువ‌న్ లో విల‌న్ పాత్ర పోషించిన అర‌వింద్ స్వామినే తెలుగు రీమేక్ లో విల‌న్ పాత్ర‌కు ఎంపిక చేసారు. బ్రూస్ లీ ప్లాప్ త‌ర్వాత చ‌ర‌ణ్ ఎలాగైనా స‌రే ఈసారి హిట్ కొట్టాల‌నే ప‌ట్టుద‌ల‌తో సినిమా చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 16న ప్రారంభించేందుకు ముహుర్తం ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. చ‌ర‌ణ్ స‌ర‌స‌న శ్రుతి హాస‌న్ న‌టిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది ఫైన‌ల్ చేయ‌నున్నారు. మ‌రి...రామ్ చ‌ర‌ణ్ కి బ్రూస్ లీ తో మిస్ అయిన హిట్ త‌ని ఓరువ‌న్ తో అయినా వ‌స్తుందే లేదో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.