close
Choose your channels

విజయ్ 'పోలీసోడు' రగడ.....

Tuesday, April 12, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తమిళ స్టార్ హీరో విజయ్, సమంత జంటగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం థెరి. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు పోలీసోడు పేరుతో విడుదల చేస్తున్నారు. సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ విషయంలో కొత్త వివాదం రాజుకుంది. అదేంటంటే సినిమా టికెట్ ను నామినల్ రేటుకు అమ్మాలని తమిళనాడు ప్రభుత్వం థియేటర్స్ యాజమాన్యాన్ని ఆదేశించింది.

అయితే తాము సినిమాను ఎక్కవ రేటు చెల్లించి కొన్నామని అలాంటప్పుడు స్టార్టింగ్ లో నామినల్ రేటుకు టికెట్ అమ్మితే నష్టపోతామని, అంతకంటే సినిమాను ఆపేయడమే మంచి కొన్నిచోట్ల సినిమాను ప్రదర్శనను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా నిర్మాత కలైపులి థాను మాత్రం ఎవరి ఫోన్ కు అందుబాటులోకి రావడం లేదట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.