close
Choose your channels

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నసుకుమార్ 'దర్శకుడు'

Monday, March 27, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ నిర్మాత‌గా మారి సుకుమార్ రైటింగ్ బ్యాన‌ర్‌లో నిర్మించిన తొలి చిత్రం `కుమారి 21 ఎఫ్‌`. ఈ చిత్రం పెద్ద స‌క్సెస్ కావ‌డంతో నిర్మాత‌గా స‌క్సెస్ అయిన సుకుమార్ ఇప్పుడు నిర్మాత‌గా చేస్తున్న మ‌లి ప్ర‌య‌త్నం `ద‌ర్శ‌కుడు`. హ‌రిప్ర‌సాద్ జ‌క్కా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో అశోక్‌, ఇషా హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.
ఎంట‌ర్‌టైనింగ్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ద‌ర్శ‌కుడు చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.