close
Choose your channels

అమ్మ‌ను గుర్తు చేసుకున్న జాన్వీ

Tuesday, August 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అమ్మ‌ను గుర్తు చేసుకున్న జాన్వీ

నేడు దివంగ‌త అందాల తార శ్రీదేవి 54వ జ‌యంతి. ఈ నేప‌థ్యంలో ఆమెను గుర్తు చేసుకుంటూ పెద్ద కుమార్తె జాన్వీక‌పూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. `హ్యాపీ బ‌ర్త్‌డే అమ్మా.. ఐ ల‌వ్ యూ` అనే మెసేజ్‌తో పాటు శ్రీదేవి న‌టించిన చివ‌రి చిత్రంలోని ఓ ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా, ప్రియాంక చోప్రా త‌దిత‌రులు శ్రీదేవితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అభిమానులు శ్రీదేవిని మిస్స‌వుతున్న‌ట్లు మెసేజ్‌లు పెట్టారు. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి 24న శ్రీదేవి దుబాయ్‌లోని ఓ హోట‌ల్ బాత్ ట‌బ్‌లో ప‌డి చ‌నిపోయారు.

View this post on Instagram

Happy birthday Mumma, I love you

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.