నయనతార తర్వాత విక్రమ్తో..!
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
నయనతారతో 'ఇమైక్కా నొడగల్' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తొలి చిత్రంతో సూపర్హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో 'అంజలి సిబిఐ' పేరుతో విడుదలవుతుంది.
ఇప్పుడు ఈ దర్శకుడు విక్రమ్తో సినిమా చేయాలనుకుంటున్నాడు. రీసెంట్గా కథ విన్న విక్రమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సినీ వర్గాల సమాచారం. కండరం కొండాన్, ధృవనక్షత్రం చిత్రాల తర్వాత ఇటీవల విక్రమ్ మల్టీ లాంగ్వేజ్ మూవీ 'మహావీర్ కర్ణ' స్టార్ట్ అయ్యింది.
ప్రస్తుతం విక్రమ్, అజయ్ జ్ఞానముత్తు కాంబో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. తర్వలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కానుంది. సినిమాను ఏప్రిల్లో ప్రారంభిస్తారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.