close
Choose your channels

హుద్రోగులు, హై బీపీ ఉన్న వారికి షాకింగ్ న్యూస్..

Friday, June 26, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనా నుంచి కోలుకున్న బాధితుడికి తిరిగి వచ్చే అవకాశం ఉందా? అంటే.. అలా అని ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలూ లేవని వైద్యులు చెబుతున్నారు. కానీ తాజా అధ్యయనాలు మాత్రం హుద్రోగులు, అధిక రక్తపోటు ఉన్నవారికి మాత్రం షాకింగ్ న్యూస్ చెప్పాయి. వారికి కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా తిరిగి వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని చైనాలోని హువాంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కరోనా తొలి జన్మస్థలమైన వూహాన్‌లో హువాంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు 938 కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులపై పరిశోధనలు జరిపారు. ఆ పరిశోధనల్లో హృద్రోగంతోపాటు అధిక రక్తపోటు ఉన్నవారికి కరోనా నుంచి కోలుకున్న అనంతరం కూడా వైరస్ సోకే అవకాశం 58 శాతం ఉన్నట్టు గుర్తించారు. వారి శరీరంలో కరోనా నుంచి కోలుకున్న 44 రోజుల వరకూ వైరస్ ఆర్ఎన్‌ఏ ఉంటుందని తమ అధ్యయనంలో తేలిందని హువాంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.