close
Choose your channels

వర్మ సైలెంట్ 'ఎటాక్'...

Thursday, March 17, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మనోజ్, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, వడ్డేనవీన్, సురభి తదితరులు నటించిన చిత్రం ఎటాక్`. అసలు సినిమా ఎప్పుడో పూర్తయినప్పటికీ విడుదల మాత్రం వాయిదా పడుతూనే ఉంది. అయితే ఈ సినిమా విషయంలో దర్శకుడు వర్మ, నిర్మాత సి.కళ్యాణ్ లు కొత్త పంధాకు తెరలేపనున్నారు. మూవీని సైలెంట్ గా రిలీజ్ చేసేస్తున్నారట. విడుదలకు ముందు ఎటువంటి పబ్లిసిటీ చేయకూడదనుకుంటున్నారని సమాచారం. అల్రెడ శాటిలైట్ హక్కులను కోటి రూపాయలకు పైగా ఓ ప్రముఖ ఛానెల్ దక్కించుకుందని ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.