close
Choose your channels

కల్యాణ్ రామ్ తో మిస్ ఇండియా...

Wednesday, April 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హీరో, నిర్మాత కల్యాణ్ రామ్ తన తదుపరి చిత్రాన్ని తన స్వంత బ్యానర్ ఎన్టీఆర్ఆర్ట్స్ లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయనున్నాడనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి.

ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన ఢిల్లీకి చెందిన మోడల్, మిస్ ఇండియా 2015 విన్నర్ అదితి ఆర్య హీరోయిన్ గా నటించనుంది. రీసెంట్ ఈ భామకు కు సంబంధించిన ఫోటో షూట్ కూడా పూర్తయ్యిందట. ముందుగా ఈ సినిమాలో సెటిల్డ్ హీరోయిన్స్ ను తీసుకోవాలని అనుకున్నప్పటికీ చివరకు కొత్త హీరోయిన్ అయితే బావుంటుందని పూరి సూచించడంతో అదిత్ ఆర్య వైపుకే యూనిట్ మొగ్గుచూపుతుందట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.